Goush alam: జిల్లా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ గౌష్ ఆలం

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
జిల్లా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ గౌష్ ఆలం
* ఈద్గా మైదానం లో ప్రత్యేక ప్రార్థనలు

ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా మైదానం లో కుటుంబ సమేతంగా భగవంతునికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తదనంతరం ప్రజలు, పోలీసు సిబ్బంది జిల్లా ఎస్పీకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *