సిరా న్యూస్,యాదాద్రి;
యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం, రాఘవాపురం లో.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేంద్ర మంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గురువారం సందర్శించారు.కిషన్ రెడ్డి మాట్లాడుతూ నెలల తరబడి కల్లాల వద్ద ధాన్యం ఉన్న కొనుగోలు చేయకపోవడంతో రైతులకు ఇబ్బందులు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. వెంటనే ధాన్యం కొనుగోళ్ళను వేగవంతం చేయాలని అయన అన్నారు.