రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు
సిరా న్యూస్,ఖమ్మం;
తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క పుట్టిన రోజు సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజనీ అధ్వర్యంలో తలసేమియా వ్యాధి గ్రస్తులకు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ,రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ప్రారంభించారు
. అనంతరం కేక్ కట్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ,పులిపాటి వెంకయ్య ,ఖమ్మం జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొక్క శేఖర్ గౌడ్,ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు పుచ్చకాయల వీరభద్రం,ఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా యస్.సి.సెల్ అధ్యక్షులు బోడ్డు బోందయ్య,ఖమ్మం జిల్లా ఐన్ టియుసి అధ్యక్షులు నాగ సీతారాములు , ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్.కె హుస్సేన్,ఖమ్మం జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు గౌస్,పాలకుర్తి నాగేశ్వరరావు ముడుముంతల గంగరాజు,బచ్చలకూరి నాగరాజు,మల్లెల అజయ్,ఐయినాల నర్సింహరావు,మట్టా రవీందర్ రెడ్డి,మద్ది వీరారెడ్డి,అబ్దుల్ ఆహాద్,అనిల్,రవి,పుష్ప, రాజశేఖర్ గౌడ్ యడవెల్లి నాగరాజు, సోమనబోయిన సాయి నవీన్, యశ్వంత్,లంజంపల్లి వీరబాబు, రూరల్ మండల ఓబిసి సెల్ అధ్యక్షులు అంజయ్య,యాసీన్, ఇబ్రహీం,గుడీబోయిన వెంకటేశ్వర్లు,పోట్టపింజర రవి, తదితరులు పాల్గొన్నారు..
==========================