నిజామాబాద్‌లో భారీగా బంగారం, నగదు సీజ్

సిరా న్యూస్;

నిజామాబాద్‌లో భారీగా బంగారం, నగదు సీజ్
నిజామాబాద్ నగరంలో భారీగా బంగారం, నగదు పట్టుబడింది. ఓ వ్యక్తి నుంచి రూ.34.89 లక్షల సొత్తు ఒకటో టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకటో టౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ విజయ్ బాబు ఆధ్వర్యంలో సోమవారం రాత్రి తనిఖీలు జరిపారు. నాందేవ్ వాడకు చెందిన యువకుడు గంగా ప్రసాద్ నుంచి లెక్కచూపని రూ.6.89 లక్షల నగదు, 400 గ్రాముల బంగారం సీజ్ చేశారు. నగదు లావాదేవీలు ఓటర్లను ప్రసన్నం చేసుకుండేందుకు రాజకీయ పార్టీలు కొత్త ఎత్తుగడ వేస్తున్నట్లు తెలుస్తోంది.
====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *