సిరా న్యూస్,అనంతపురం;
– అనంతపురం జిల్లా, గుత్తి, పామిడి మండలాల వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు భారీ వర్షం కురిసింది.
– దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.
– గుత్తి.పామిడి పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాలు నిట మునిగాయి.
– పట్టణంలోని వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయం తో పాటు రైతు భరోసా కేంద్రం, ఐసిడిఎస్ కార్యాలయాం ,హోటల్లలోనికి నీరు చేరాయి.
– గ్రామీణ ప్రాంతాలలో పంట పొలాలు నీటి మునిగాయి.
– గుత్తి మండలంలోని లచ్చాను పల్లి, శ్రీపురం , రజాపురం ,ఇస్సురాళ్ళపల్లి తో పాటు పామిడి మండలము లో నీరూరు. గజరాంపల్లి. ఎద్దుల పల్లి.సొరకాయలపేట. కండ్లపల్లి.రామగిరి. ఎగువతాండ. అనుంపల్లి గ్రామాల్లో వాగులు వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.
– రామగిరి గ్రామానికి పోవుటకు R&B రోడ్ మొత్తం జలమయం అయిన పరిస్థితి ఏర్పడింది.