ఇకపై ప్రకటనలకు స్వీయ ధ్రువీకరణ తప్పనిసరి

 సిరా న్యూస్,హైదరాబాద్;
ఇకపై ప్రకటనలకు స్వీయ ధ్రువీకరణ తప్పనిసరి
ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలను జారీ చేయాలంటే. ప్రకటనలు ఇచ్చే వ్యాపార సంస్థలు, వ్యక్తులు ఇకపై స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి మంగళవారం నుంచే అమలులోకి రానున్నాయి. ఈ నిబంధనను అమలు చేయడంలో ఇబ్బందులు తప్పకపోవచ్చని ప్రకటనకర్తలు,ప్రకటనల ఏజెన్సీల వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
===

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *