మండల వ్యవసాయ అధికారి బండి ప్రమోద్ కుమార్.
సిరా న్యూస్,కమాన్ పూర్;
పొద్దుతిరుగుడు పువ్వుతో అధిక లాభాలు చేకూరుతాయని మండల వ్యవసాధికారి బండి ప్రమోద్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు . బిల్హాన్ టెక్ సన్హ్ ఒకటి రకం నూనెను కలిగి ఉంటుంది అని పేర్కొన్నారు. యాసంగి వాన కాలంలో రెండు కాలాలకు సాగు అనుకూలంగా ఉంటుందని బూజు తెగులు అన్నారు. ఇట్టి పొద్దుతిరుగుడు విత్తనాలు వ్యవసాయ శాఖ వారు ఉచితంగా రైతులకు అందజేయడం జరుగుతుందని అన్నారు ఇది ఎకరాకు రెండు కిలోల విత్తనాలు సరిపోతాయని స్పష్టం చేశారు. మీరు నిల్వ ఉందని ఎర్రచౌక ఇసుక రేగడి మరియు ఒండ్రు నేలలు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటాయని పేర్కొన్నారు. కంది మరియు పొద్దు తిరుగుడు అంతర్ పంటలుగా అలాగే ఆయిల్ ఫామ్ లో సైతం పొద్దుతిరుగుడు విత్తనాలు నాటుకోవచ్చని పేర్కొన్నారు. ఇతర వివరాలకు సంప్రదించాలని వ్యవసాయ అధికారి బండి ప్రమోద్ కుమార్
72 88894158 నెంబర్ కు సంప్రదించాలని కోరారు.