సిరా న్యూస్,తాడేపల్లి;
చంద్రబాబు పలువురు ఐయేఎస్, ఐపీఎస్ అధికారులు కలిసారు.ఈ నేపధ్యలో మాజీ ఇంటలిజెన్స్ ఛీఫ్ పిఎస్సార్ అంజేయులు బాబు ని కలిసేందుకు వచ్చారు. అపాయింట్మెంట్ లేదని చెప్పడంతో టీడీపీ అధినేత నివాసం నుంచి ఆంజనేయులు వెనుదిరిగారు. అయన వైకాపా కోసం పనిచేస్తున్నారనే ఆరోపణలు నేపథ్యంలో ఈసీ విధుల నుంచి తప్పించింది, మరోవైపు,మరో ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డికి కుడా అనుమతి నికారించారు. నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ సమయంలో కొల్లి రఘురామిరెడ్డి కీలకంగా వ్యవహరించినవిషయం తెలిసిందే.
==========