మాజీ డిప్యూటీ మేయర్ బాబా
సిరా న్యూస్,హైదరాబాద్;
బోరబండ డివిజన్ పలు కాలనీల లోని మహిళలు శుక్రవారం మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దిన్ ని కలిసి బోరబండ డివిజన్ మహిళలు తూరేభాజ్ ఖాన్ ఫంక్షన్ హల్ నుండి బోరబండ బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి ఈరోజు కాంగ్రెస్ పార్టీ, ప్రజా పాలనలో మహిళలకు బ్రహ్మ రథం పడుతున్నారని, ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీ లలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ,500 లకు గ్యాస్ పంపిణీ,200యూనిట్ల ఉచిత విద్యుత్ మూడు పథకాలు అమలు చేస్తున్న సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి కి పాలాభిషేకం చేసారు…ఈ కార్యక్రమంలో హబిబా సుల్తాన ,కృష్ణ వేణి ,కవిత ,మహేశ్వరి ,కమలేశ్వరి మరియు ఇతర మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.