చినుకు పడితే చిత్తడే

సిరా న్యూస్,నిర్మల్;
నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రం పేరుకే నియోజకవర్గo కానీ ఎలాంటి అభివృద్ధి లేదు అని చెప్పాలి చిన్నపాటి వర్షానికి రోడ్లు జలమయం అవుతున్నాయి సరైన రోడ్లు,డ్రైనేజీ లేక వర్షపు నీరు రోడ్ల పై నిలిచిపోతున్నాయి గుంతలు ఏర్పడడంతో ప్రయాణికులు నిజామాబాద్ భైంసా బస్సులో కానీ సొంత వాహనాలు వెళ్లే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది ముధోల్ లోని బస్ స్టాండ్ నుండి గాంధీ చౌక్ వరకు అలాగే శివాజీ చౌక్ నుండి హెచ్పి పెట్రోల్ బంక్ వరకు రోడ్లన్నీ గుంతలు ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికైన అధికారులు నాయకులు స్పందించి సరైన రోడ్లు డ్రైనేజీ లను నిర్మించాలని ప్రజలు వాహనదారులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *