సిరా న్యూస్,అదోని;
కర్నూలు జిల్లా ఆదోని మండలం ఇస్వి గ్రామంలో కలుషిత నీరు తో 30 మందికి పైగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.. గ్రామంలో గత వారం రోజుల నుంచి త్రాగునీరు ఎర్ర రంగుతో వస్తున్నాయంట గ్రామస్తులు తెలిపారు.. కలుషిత నీరు తాగి వాంతులు విరోచనాలతో 30 మందికి పైగా ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు గ్రామస్తులు వాపోయారు. అతిసార తో 30 మందికి పైగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు