Illness of children due to injection……ఇంజక్షన్ వికటించి చిన్నారులకు అస్వస్థత

సిరా న్యూస్,మచిలీపట్నం;
ఇంజెక్షన్ వికటించి ఏడుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. మచిలీపట్నంలోని సర్వజన ప్రభుత్వ ఆస్పత్రి పిల్లల విభాగంలో ఘటన చోటు చేసుకుంది. పిల్లల విభాగంలో మొత్తం 15 మందికి చికిత్స వైద్యులు ఇస్తున్నారు. రోజూ మాదిరిగానే శుక్రవారం రాత్రి డాక్టర్లు ఇంజెక్షన్ చేసారు. అర గంట తర్వాత చిన్నారులకు విపరీతమైన చలి జ్వరం రావడంతో వైద్యులుఅప్రమత్తమయ్యారు. వీరిలో ఏడుగురిని ఐసీయూకు తరలించారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *