సిరా న్యూస్,మేడ్చల్;
మేడ్చల్ జాతీయ రహదారి కొంపల్లి లో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ – భైక్ ఢీకొనడంతో అయ్యప్పస్వామి మాల దారణ వ్యక్తి మృతి చెందాడు. స్దానికుల సమాచారం తో సంఘటన స్ధలానికి పేట్ బషీరాబాద్ పోలీసులు చేరుకున్నారు, ప్రాధమిక దర్యాప్తు లో మృతుడు ఉషన్ గారి వెంకటేశ్, ఎస్బీఐ బ్యాంకు లో ఔట్ సోర్స్ ఉద్యోగి గా గుర్తించారుర. అతి వేగంగా నిర్లక్ష్యం గా లారీ డ్రైవ్ చేస్తు రోడ్డు ప్రమాదం జరిగింది. పేట్ బషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.