పండుగ వాతావరణం లో వై ఎస్సార్ పెన్షన్ కానుక కార్యక్రమం

 సిరా న్యూస్,చిత్తూరు
వై ఎస్సార్ పెన్షన్ కానుక కు సంబంధించి చిత్తూరు జిల్లా స్థాయి కార్యక్రమానికి రాష్ట్ర అటవీ, విద్యుత్ పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి ముఖ్య అతిధిగా హజరయ్యారు. జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, చిత్తూరు ఎం పి ఎన్. రెడ్డప్ప,జిల్లా కలెక్టర్ ఎస్. షన్మోహన్,డి ఆర్ ఓ ఎన్.రాజశేఖర్,చిత్తూరు శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు,నగర మేయర్ ఆముద,రాష్ట్ర ఎ పి ఎస్ ఆర్ టి సి వైస్ చైర్మన్ విజయా నంద రెడ్డి,రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బి.సురేష్,స్త్రీ శిశు సంక్షేమ శాఖ జోనల్ చైర్ పర్సన్ శైలజా రెడ్డి,జెడ్పీ సి ఈ ఓ ప్రభాకర రెడ్డి,డి ఆర్డి ఎ,మెప్మా పిడి లు తులసి,రాధమ్మ, కమిషనర్ అరుణ,డిప్యూటీ మేయర్లు చంద్ర శేఖర్, రాజేష్ కుమార్ రెడ్డి,మాజీ టిటిడి బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్,సహయ కమిషన్ గోవర్ధన్,కౌన్సిలర్స్,ప్రజా ప్రతినిధులు,పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *