జగిత్యాల జిల్లాలో కరెంట్ ఇస్తారా లేదా అంటూ సబ్ స్టేషన్ ముట్టడి

సిరా న్యూస్,జగిత్యాల;
ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో గత 15 రోజులుగా గ్రామంలో లో వోల్టేజ్ సమస్యతో విద్యుత్ అంతరాయం కలుగుతుందని పలుమార్లు అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోవడంలేదని రైతులు సబ్ స్టేషన్ ముట్టడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *