టీడీపీ లో చేరికలు

సిరా న్యూస్,శ్రీకాకుళం;
శృంగవరపుకోటలో అధికార పార్టీకి చెందిన పలువురు ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ చేరారు. చేరిన వారిలో ఎంపీటీసీలు వలమూరి సూర్యనారాయణశాస్త్రి(కొత్తవలస), కొల్లి కృష్ణమూర్తి(కొత్తవలస), పెదిరెడ్ల పాత్రుడు(అర్థన్నపాలెం), ఉగ్గిన రాంబాబు(కొత్తవలస)తో పాటు ఇతర నేతలు ఉన్నారు. వీరికి చంద్రబాబు నాయుడు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *