సిరా న్యూస్,నాగార్జున సాగర్
నాగార్జునసాగర్ లో మూడురోజుల పాటు సెంట్రల్ వాటర్ కమిషన్ డైరెక్టర్ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో డ్యాం పరిశీలన జరుగుతోంఇ. అందులో భాగంగా విజయ విహార్ అతిధి గృహంలో సీడబ్ల్యూసీ డైరెక్టర్ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో రివ్యూ సమావేశం జరిగిందిజ సమావేశం లో నేషనల్ సేఫ్టీ అథారిటీ, కృష్ణ రివర్ బోర్డు సభ్యులు, తెలంగాణ ,ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు పాల్గోన్నారు.డ్యాం భద్రత,స్పిల్ వే, నిటినిల్వలు మరియు వినియోగంపై చర్చ చేసారు.