ఫోన్ ట్యాపింగ్ కేసులో ముమ్మరంగా దర్యాప్తు

 సిరా న్యూస్,హైదరాబాద్;
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముమ్మరంగా దర్యాప్తు సాగుతుంది. నిందితులు కేసునుండి తప్పించుకోడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారని హైదరాబాద్ నగర్ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస రెడ్డి అన్నారు. నిందితుల ప్రయత్నాలను నిర్వీర్యం చేశాము. ఆధారాలు సేకరించాము. కీలక నిందితుల అరెస్ట్ కు ప్రయత్నాలు సాగుతున్నాయి. కేసులో సంబందంఉన్న పోలీస్ అధికారులు, రాజకీయ నేతలు ఎవరైనా వదిలే ప్రసక్తిలేదు. ఇప్పిటికే లుకౌట్ నోటీస్ లు ఇచ్చాము. రెడ్ కార్నర్ నోటీస్ లకు ప్రయత్నం సాగుతుంది. కోర్టు ప్రాసెస్ కొనసాగుతోందని అన్నారు.
=================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *