అనుమానాస్పదస్థితిలో ఇంటర్ విద్యార్థి మృతి

సిరా న్యూస్,విజయవాడ;
కృష్ణాజిల్లాలోని కానూరులో ఎన్ఆర్ఐ కళాశాలలో విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడని కళాశాల యాజమాన్యం అంటోంది. ఆ సూసైడ్ నోట్ తమ కొడుకు రైటింగ్ కాదని కావాలని యాజమాన్యం తప్పుదోవ పట్టిస్తుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. తల్లిదండ్రులు పెనమలూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *