Ippalapally: ఇప్పలపల్లిలో 5వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు

సిరాన్యూస్‌, చిగురుమామిడి
ఇప్పలపల్లిలో 5వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు

చిగురుమామిడి మండలంలోని సుందరిగిరి ఎంపీపీస్ ఇప్పలపల్లి పాఠశాలలో 5వ తరగతి విద్యార్థులకు సోమ‌వారం వీడ్కోలు నిర్వహించారు.అనంతరం పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్వర్యంలో పలు అభివృద్ధి పనులకు గ్రౌండింగ్ చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కక్కర్ల వెంకటమల్లు, ఉపాధ్యాయులు గంప చంద్రశేఖర్, ఏ ఏ పి సి ఛైర్మెన్ వంతడుపుల శిరోమణి ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *