సిరాన్యూస్, బోథ్
రూ. 70 వేల జరిమానా కట్టిన జాదవ్ రమేశ్
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన నాటు సారా తయారీదారుడు జాదవ్ రమేశ్కు రూ.70వేల జరిమానాను ఎక్సైజ్ అధికారులు విధించారు. మేరకు సోమవారం నిందితుడు జాదవ్ రమేష్కు విధించిన జరిమానాను చెక్రూపంలో ఆయన ఎక్సైజ్ అధికారులు అందజేశారు.కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ ఎండి జూల్ సికర్, అహమ్మద్ ఉన్నారు.