Jadav Sravan Nayak : మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన జాదవ్ శ్రావణ్ నాయక్

ఆదిలాబాద్, సిరా న్యూస్ 

ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నాయకులు జాదవ్ శ్రావణ్ నాయక్ గాంధీభవన్ లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన బయోడేటా అందజేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మొయిన్ అహ్మద్, ఆడే సునీల్, గోవింద్ భూక్య ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *