Jadhav Rajesh Babu at Nagoba: నాగోబాను సందర్శించిన జాదవ్ రాజేష్ బాబు…

సిరా న్యూస్, ఆదిలాబాద్:

నాగోబాను సందర్శించిన జాదవ్ రాజేష్ బాబు…

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో కొలువైన నాగోబా ఆలయాన్ని బిజెపి నాయకులు, బైంసా ఏఎంసీ మాజీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబు సందర్శించారు. ఈ మేరకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత కొన్ని రోజులుగా నాగోబా జాతర కొనసాగుతుండగా, ఆయన బిజెపి నాయకులతో కలిసి నాగోబా ను దర్శించుకున్నారు. ఆయన వెంట అతని కుమారుడు జాదవ్ విజయ్ కుమార్, పలువురు బిజెపి నాయకులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *