జగన్ ది మరో దొంగ నాటకం

సిరా న్యూస్,విజయవాడ;
ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు కొల్లగొట్టేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డిమరో దొంగ నాటకానికి తెర తీసారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. ఎన్నికలు పూర్తయ్యాక విశాఖ నుండి ప్రమాణస్వీకారం, పరిపాలన చేస్తానని జగన్ చెప్పటం నిరంకుశత్వానికి తార్కాణం. జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే మూడు రాజధానుల అంశాన్ని వైసీపీ మేనిఫెస్టోలో పెట్టాలి. ఇప్పటికే అమరావతి రాజధానిని నిర్వీర్యం చేశారని అయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *