జగన్ కు భార్య తరపు బంధువులే ఎక్కువయ్యారు

సిరా న్యూస్,కడప;
కడప జిల్లాలో వైఎస్ వారసుల మధ్య రాజకీయ పోరు పతాకస్థాయికి చేరిం ది.పులివెందులలో భారీ రోడ్ షో నిర్వ హించిన ఏపీసీసీ అధ్యక్షురాలు, కడప లోక్ సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ షర్మిల.. తన సోదరులు వైఎస్ జగన్, వైఎస్ అవినాష్ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప ఎన్నికల్లో న్యాయం కోసం చెల్లెల్లు ఒకవైపు, వైఎ స్ జగన్ భార్య బంధువులు మరోవైపు తలపడుతున్నారని అన్నారు. వైఎస్ జగన్కు చెల్లెళ్ల కన్నా.. భార్య తరుపు బంధువులే ఎక్కువయ్యారా అంటూ ప్రశ్నించారు. వైఎస్ అవినాష్ రెడ్డిని కాపాడటానికి కారణమేంటని.. వైఎస్ వివేకా కంటే అవినాష్ రెడ్డే ఎక్కువ య్యారా అంటూ ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *