సిరా న్యూస్,విజయవాడ;
విజయవాడ పశ్చిమ సీటు జనసేన పార్టీ పోతిన మహేష్ కేటాయించలేదని జనసేన కార్యకర్తలు నెహ్రు బొమ్మ సెంటర్ లో ధర్నా నిర్వహించారు. పశ్చిమ గడ్డ పోతిన అడ్డా జనసేన కార్యకర్తలు నాయకులు నినాదాలుచేసారు. ప్లకార్లతో నిరసన తెలియజేసారు ఈ నేపధ్యంలో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది.