సిరాన్యూస్, ఆదిలాబాద్
అన్నెల వసంత్ను పరామర్శించిన మాజీమంత్రి జోగురామన్న
ఆదిలాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షులు అన్నేలా వసంత్ ఇటీవల ప్రమాదవశాత్తు సర్జరీకి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జోగు రామన్న మంగళవారం వారి నివాసానికి చేరుకొని వసంత్ ను పరమర్శించారు. కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ రాజన్న, అశోక్. బట్టు సతీష్, మౌర్య సురేందర్ తదితరులు గోపాల్ ఉన్నారు.