సిరాన్యూస్, ఆదిలాబాద్
రామకుమార్ను పరామర్శించిన మాజీ మంత్రి జోగురామన్న
ఆదిలాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యకర్త వార్డ్ నెంబర్ 34 వార్డు ప్రెసిడెంట్ దారవెనీ రామకుమార్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జోగు రామన్నబుధవారం ఆయన నివాసానికి చేరుకొని రామ్ కుమార్ ను పరామర్శించారు. ఆయన పరిస్థితిని అడిగి తెలుసుకుని పలు సూచనలు తెలియజేశారు. మాజీ మంత్రి వెంట సాజితుద్దీన్, ఆసిఫ్ తదితరులు ఉన్నారు.