సిరా న్యూస్,జైనథ్
బాధిత కుటుంబాలను పరామర్శించిన జోగురామన్న
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కరంజి గ్రామానికి చెందిన నూతుల కేశరాబాయి ప్రథమ వర్ధంతికి, బజారత్నూర్ కు చెందిన కొత్త స్వస్తిక్ అనే యువకుడు ఇటీవల హైదరాబాద్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. వారి కుటుంబాలను సోమవారం మాజీ మంత్రి జోగు రామన్న పరామర్శించారు. వారి కుటుంబాలను ఓదార్చారు. వారి వెంట బీఆర్ ఎస్ పార్టీ నాయకులు సర్సన్ లింగారెడ్డి, ఎంపీపీ మార్షెట్టి గోవర్ధన్,విజ్జగిరి నారాయణ, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.