మేడిగడ్డకు చేరుకున్న జస్టిస్ పీసీ ఘోష్ బృందం

జయశంకర్ భూపాలపల్లి;
జస్టీస్ పీసీ ఘోష్ బృందం మంగళవారం నాడు మేడిగడ్డకు చేరుకుంది. ఏడవ బ్లాక్ లోని కుంగిన పియర్స్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఇరిగేషన్ అధికారులతో పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీ ఏడవ బ్లాకులో పియర్స్ పియర్స్ కుంగుబాటుపై ఇరిగేషన్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *