kandi srinivas reddy: కాంగ్రెస్‌లో ప‌లువురు చేరిక‌

సిరా న్యూస్, ఆదిలాబాద్‌
*కాంగ్రెస్‌లో ప‌లువురు చేరిక‌

ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలోని కంది శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయంలోని ప్రజా సేవ భవన్ లో భీంసరి గ్రామ బీ.ఆర్.ఎస్ పార్టీ ఎంపీటీసీ బిక్కి గంగాధర్ గారు,మాజీ బీ.ఆర్.ఎస్ పార్టీ యూత్ టౌన్ ప్రెసిడెంట్ తమ్మల చందు, కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి,డీసీసీబీ చైర్మన్ ఆడ్డి భోజ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి కంది శ్రీనివాస రెడ్డి కండువాలు కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ,జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి – వెంకట్ రెడ్డి,డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి,మాజీ ఎంపీపీ మంచికట్ల ఆశమ్మ,తెలంగాణ ప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్,ఎం.ఏ షకీల్,బాయిన్ వార్ గంగా రెడ్డి,యాల్ల పోతా రెడ్డి,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల సుకేందర్,రషీద్ ఉల్ హాక్,మొహమ్మద్ రఫీక్,సయ్యద్ షాహిద్ అలీ,సాత్నాల ప్రాజెక్ట్ మాజీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి,కోరేటి కిషన్,బూర్ల శంకరయ్య,రాజా లింగన్న,పోతన్న,రాజ్ మొహమ్మద్,ప్రేమిల,జబీనా,తల్లెల రాకేష్,అంజద్,అస్బాత్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *