సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్దం
సిరా న్యూస్,యాదాద్రి;
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. వివిధ సాకులు పెట్టి రైతులకు రుణమాఫీలో కొరివి పెడుతున్న ప్రభుత్వంను వెంటనే భర్త రఫ్ చేయాలని డిమాండ్చేసారు. రేషన్ కార్డు సాకుతో రుణమాఫీ చేయడం లేదని రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి జగన్ మోహన్ రెడ్డి అరోపించారు.
==========