సిరా న్యూస్, ఇంద్రవెల్లి:
ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ను కొలం నాయకుల తరఫున మార్కగూడ సర్పంచ్ భీంరావ్ ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజా పెద్దలు కుంర భీంరావ్,దేవరీ లేతూ,తుకారాం,దేవరావు, తదితరులు పాల్గొన్నారు.