ఆస్తి నష్టం.
సిరా న్యూస్,చిత్తూరు;
చిత్తూరు జిల్లా పుంగనూరులోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ సమీపంలో ఆలయ ఇఓ కార్యాలయంపై పిడుగు పడిన ప్రమాదంలో లక్షల్లో ఆస్థి నష్టం వాటిల్లింది. పిడుగుపాటుకు ఈ. ఓ కార్యాలయంలో మంటలు చెలరేగాయి. మంటలు అధికంగా వ్యాపించడంతో ఈ.ఓ కార్యాలయంలో ఫర్నీచర్, కంప్యూటర్లు.కాలిపోయాయి.
=======================