శంషాబాద్ హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి

సిరా న్యూస్,శంషాబాద్;
చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని రాజేంద్రనగర్నియోజకవర్గంలోనిశంషాబాద్ లో నిర్వహించిన శోభాయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ చేవెళ్ల ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. యువతలో భక్తి భావం పెరగడం దేశ ఐక్యతకు చిహ్నమని ఆయన చెప్పారు. 15 ఏళ్లుగా శంషాబాద్ లో శోభాయాత్ర నిర్వహిస్తున్న స్థానిక యువకులను కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభినందించారు. అయితేఓవైపు యువకుల్లో భక్తి భావం పెరుగుతుండగా.కొందరు దుర్మార్గులు తమ స్వార్థ ప్రయోజనాల కోసంహనుమాన్,గుడినికూల్చి వేయడాన్ని ఆయనతప్పుపట్టారు. చిన్ని పేద్దలతో సంస్కృతి కార్యక్రమాలు చేపట్టారు. ఈకార్యక్రమంలోరాజేంద్రనగర్నియోజకవర్గ బీజేపీనాయకులు,కార్యకర్తలు,కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *