గడప గడప ప్రచారంలో కొండ విశ్వేశ్వర్ రెడ్డి భార్య

సిరా న్యూస్,వికారాబాద్;
వికారాబాద్ పట్టణన కేంద్రం లోని ముఖ్య నాయకులతో గడప గడప ప్రచారంలో భాగంగా ముఖ్య అతిథిగా చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్ వేశ్వర్ రెడ్డి బార్య కొండ సంగీత రెడ్డి మరియు బీజేపి మహిళలు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు బీజేపీకి బ్రహ్మ రథం పడుతున్నారని మెూది పాలనకు యావత్ బారతదేశం ఎదురుచూస్తుందని వారు తెలిపారు. అక్కడ మెూది ఇక్కడ కొండా విశ్ వేశ్వర్ రెడ్డి ని ప్రజలు బారి మెజారిటీతో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించలని తెలిపారు.వికారాబాద్ ప్రజలకు మా గురుంచి బాగ చెలుసు అని బీఆర్ఎస్ఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ వాల్లు ఎన్ని జిమ్మిక్కులు చేసిన వారి మాటలు నమ్మె పరిస్థితి లో ప్రజలు లేరు అని వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *