సిరాన్యూస్, కుందుర్పి
కుందుర్పిలో ప్రశాంతంగా పోలింగ్
కుందుర్పిలో హై స్కూల్ పోలింగ్ బూత్లో సోమవారం కుందుర్పి మాజీ సింగిల్ విండో అధ్యక్షులు ఎస్ శేషాద్రి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటివరకు 70శాతం పోలింగ్ జరిగినట్టు అధికారులు తెలిపారు.