సిరా న్యూస్,కుందుర్పి
ఎస్సీ కాలనీలో ప్రతి ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
కుందుర్పి మండలంలో సోమవారం ఎస్సీ కాలనీలో ప్రతి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని దళిత నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు. అనంతరం నాయకులు సీఎం, డిప్యూటీ సీఎం, క్రీ శే ఎన్టీఆర్ రామారావు ఫోటోలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.