సిరా న్యూస్,జగిత్యాల;
జగిత్యాల జిల్లా ఎండపల్లి తహశీల్దారు కార్యాలయానికి అద్దెకు ఇచ్చిన భవన యజమాని 3లక్షల 50వేల రూపాయల అద్దె బకాయిలు చెల్లించలేదని తాళం వేసిన భవన యజమాని రాయుళ్ల భూమేష్…కార్యాలయం ఏర్పాటు నుండి ఇప్పటివరకు మూడు లక్షల యాభై వేలు చెల్లించలేదని,కనీసం కార్యాలయ సామాగ్రి సమకూర్చిన ఎండపల్లి సర్పంచికి కూడా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ప్రభుత్వం నుండి అద్దె బకాయలు మొత్తం చెల్లించేలా కృషి చేస్తానని ఎండపల్లికి చెందిన ఎంపిటిసి హామీ ఇవ్వడంతో భవన యజమాని రాయిళ్ల భూమెష్ కార్యాలయం తాళాలు ఇచ్చాడు.