సిరా న్యూస్,నంద్యాల;
ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. కారు తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతోంది. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదు మంది అక్కడికక్కడే మృతిచెందారు. మృతులలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు వున్నారు. పోల్ఈసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను ఆళ్లగడ్డ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది