పోలీసుల వలయం లో మాచర్ల

సిరా న్యూస్,పల్నాడు;
ఎన్నికల నేపద్యంలో వైసీపీ, టీడీపీ శ్రేణులు మధ్య హింసాత్మక ఘటనలు జరిగింది తెలిసిందే. ఎన్నికలు అయిన తరువాత కూడా వైసీపీ ,టీడీపీ శ్రేణులు బాహా బాహీ గా కొట్టుకోవడం ..మరియు పార్టీ ఆఫీసులు తగులబెట్టుకోవడం..ప్రజలకు హాని జరుగుతున్న నేపథ్యంలో మాచర్ల పట్టణాన్ని పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. అల్లర్లు జరుగుతాయని ముందస్తుగా 144 సెక్షన్ విధించారు. దుకాణాలన్ని మూయించి వేసారు. అదనపు ఐజి శ్రీకాంత్ దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు.
================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *