Malakalaparthi: మలకలపర్తి లో ఘ‌నంగా ఆంజనేయస్వామి విగ్ర‌హం ఊరేగింపు

సిరాన్యూస్‌, కుందుర్పి
మలకలపర్తి లో ఘ‌నంగా ఆంజనేయస్వామి విగ్ర‌హం ఊరేగింపు

కుందుర్పి మండలంలోని మలకలపర్తి గ్రామంలో ఆంజనేయస్వామి విగ్ర‌హ‌ ఊరేగింపు నిర్వ‌హించారు. శ్రావణమాసం చివ‌రి శ‌నివారం సంద‌ర్భంగా గ్రామ‌స్తులు ప్రత్యేకంగా స్వామి వారికి పంచామృత అభిషేకలు నిర్వ‌హించారు. అనంత‌రం గ్రామ ప్రజలు ఆ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *