హైదరాబాద్ బయలుదేరిన మల్లు నందిని

సిరా న్యూస్,ఖమ్మం;
భారీ కాన్వాయ్ తో కాంగ్రెస్ ఎంపి అభ్యర్థిగా ధరఖాస్తు సమర్పించడానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని హైదరాబాద్ బయలుదేరారు. అంతకు మందు ఆమె ఖమ్మం నరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత భారీ ర్యాలీగా బయలుదేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *