మావోయిస్టుల మందు పాతర పేలి వ్యక్తి మృతి

సిరా న్యూస్,ములుగు;
కట్టెల కోసం అడవికి వాజేడు మండలంలోని జగన్నాధపురం గ్రామానికి చెందిన ఇల్లందుల ఏసు ఇల్లందుల రమేష్ ఇల్లందుల ఫకీర్ అనే ముగ్గురు వ్యక్తులు వెళ్లారు ఈ నేపథ్యంలో గుట్టపై మూల గండికి వద్దకు వెళ్లగానే మావోయిస్టులు అమర్చిన మందు పాత్ర పేలి ఇల్లందుల ఏసు మృతి చెందినట్లు సమాచారం మరో ఇరువురికి గాయాలు అయినట్లు తెలుస్తుంది..పూర్తి వివరాలు తెలియాలి.
========

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *