సిరా న్యూస్,యాదాద్రి భువనగిరి;
యాదాద్రి-భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని సినీనటి మంచు లక్ష్మి దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణాలో.. యాదాద్రి దేవాలయం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.