Manohar Reddy: రమేష్ హోటల్ ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే

సిరాన్యూస్‌,ఓదెల
రమేష్ హోటల్ ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే
ఓదెల మండల కేంద్రంలో బుధవారం రంగుల దుకాణం సెంటర్ దగ్గర రమేష్ హోటల్అండ్ బేకరీ ని మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర హరితమిత్ర అవార్డు గ్రహీత దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మనోహర్ రెడ్డిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, తాజామాజీ ఉపసర్పంచ్ తీర్థాల కుమారస్వామి బుద్దే కుమారస్వామి, చింతం వెంకటస్వామి , మొగిలి, వంగ రాజమల్లు, మాజీ కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, నూతనంగా ఎన్నికైన ఓదెల మండల వైస్ ఎంపీపీ జీల తిరుపతి, నాగపురి పైడిరాజు, హోటల్ నిర్వాహకులు మార్క రవికుమార్ రమేష్, బోడకుంట నరేష్, కనికిరెడ్డి సతీష్, రాచర్ల కుమార్ , మ్య డ గోని శ్రీకాంత్గో, పతి మహేందర్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *