సిరా న్యూస్,తిరుమల;
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించు కున్నారు. సుప్రీం కోర్ట్ జడ్జ్ రాజేష్ బిందాల్, తెలంగాణ హైకోర్ జడ్జ్ నగేష్, ప్రభుత్వ విప్ కోరిముట్ల శ్రీనివాసులు, యాక్టర్ గరుడ రామ్, శ్రీలంక ఎంపీ రాధాకృష్ణ,బెంగాలీ హీరో జిత్ దర్శించుకున్నారు. రాత్రి తిరుమల వెళ్లి ఇవాళ స్వామి వారికి జరిగే నైవేద్యం విరామం సమయంలో ఆలయం లోకి వెళ్లి మ్రొక్కులు చెల్లించుకున్నారు.