సిరా న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం;
భద్రాద్రి కొత్తగూడెం – ములుగు జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. గుండాల మండలం దామరతోగు అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది.గురువారం ఉదయం స్పెషల్ పార్టీ పోలీసులకు నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నల్లమారి అశోక్ అలియాస్ విజేందర్ మృతి చెందాడు.