సిరాన్యూస్, సైదాపూర్
వృద్ధులకు, వికలాంగులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన మారుపాక వినయ్
వృద్ధులకు, వికలాంగులకు పునరావసం కల్పించాలని వెన్నంపల్లి కాంగ్రెస్ గ్రామయూత్ ఉపాధ్యక్షులు మార్పక వినయ్ అన్నారు. కరీంనగర్ పట్టణంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వృద్ధులకు, వికలాంగులకు మజ్జిగ ప్యాకెట్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులు, వికలాంగులకు ఎండ తాకిడి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారని వారికి ప్రభుత్వం పునరావాసం కల్పించాలని కోరారు.