సిరా న్యూస్,రంగారెడ్డి;
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా అక్రమ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి వచ్చిన ప్రయాణికులను నుండి 13.65 కిలోల బంగారం పట్టుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ 6.03 కోట్ల వరకు ఉంటుందని కస్టమ్స అధికారులు అంచనా వేసారు. ప్రయాణికులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.